Telangana news: కర్ణాటక నుంచి తెలంగాణకు అక్రమంగా ధాన్యం తరలింపు..

కర్ణాటక నుంచి అక్రమంగా రాష్ట్రానికి ధాన్యాన్ని తరలిస్తున్న లారీలను.. అధికారులు పట్టుకుంటున్నారు. వేరే రాష్ట్రాల్లో తక్కువ ధరకు ధాన్యాన్ని కొని.. రాష్ట్రంలో మద్దతు ధరకు అమ్మి లాభాలు గడిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. 

Published : 23 May 2022 09:28 IST
Tags :

మరిన్ని