Fuel Price: కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో వాహనదారులకు కొంత ఊరట

పెరిగిన పెట్రోల్ , డీజిల్  ధరలతో అల్లాడుతున్న వాహనదారులకు.. కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించడం కొంత ఊరటనిచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66 ఉండగా, డీజిల్ ధర రూ.97.82గా ఉన్నట్లు చమురు సంస్థలు వెల్లడించాయి.

Published : 23 May 2022 09:33 IST

పెరిగిన పెట్రోల్ , డీజిల్  ధరలతో అల్లాడుతున్న వాహనదారులకు.. కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించడం కొంత ఊరటనిచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66 ఉండగా, డీజిల్ ధర రూ.97.82గా ఉన్నట్లు చమురు సంస్థలు వెల్లడించాయి.

Tags :

మరిన్ని