Karnataka: దళితుడి నోట్లోని ఆహారాన్ని తిన్న కర్ణాటక ఎమ్మెల్యే

కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ వింత ప్రయత్నం చేశారు. దళితుడైన స్వామి నారాయణ్ నోటిలోని ఆహారాన్ని తీసుకొని తిని అక్కడి వారిని షాక్‌కి గురి చేశారు. 

Published : 23 May 2022 11:21 IST
Tags :

మరిన్ని