Pakisthan: భారత్‌లో భారీ విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ ఐఎస్‌ఐ కుట్ర

భారత్‌లో భారీ విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ ఐఎస్‌ఐ కుట్రలు పన్నుతోందని నిఘా సంస్థలు తాజాగా హెచ్చరికలు జారీ చేశాయి. దేశవ్యాప్తంగా రైల్వే ట్రాక్‌లను లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుళ్లకు పాల్పడేందుకు ఐఎస్‌ఐ పథకం రచించినట్లు తెలిపాయి. 

Published : 23 May 2022 15:17 IST

Tags :

మరిన్ని