Everest Base Camp: పదేళ్లకే ఎవరెస్టు బేస్ క్యాంపును చేరుకున్నబాలిక

ఎవరెస్టు బేస్ క్యాంప్ ను చేరుకున్న అత్యంత పిన్నవయస్కురాలైన భారతీయురాలిగా మహారాష్ట్రకి చెందిన పదేళ్ల బాలిక రికార్డు సృష్టించింది. 11 రోజుల్లోనే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ను చేరుకుని రిథమ్ మమానియా రికార్డులకెక్కింది. బాలిక తల్లిదండ్రులు ఉర్మి, హర్షల్ సైతం ఆమె వెంట వెళ్లారు. ఎవరెస్టు బేస్ క్యాంపు చేరేందుకు రిథమ్ రోజుకు 8 నుంచి 9 గంటలు నడిచినట్లు బాలిక తల్లి ఉర్మి తెలిపారు. 

Published : 23 May 2022 15:22 IST
Tags :

మరిన్ని