Telangana news: మోదీ ముఖం ఎందుకు చూడాలి?:ఎర్రబెల్లి

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణకు ఏం చేశారని ఆయన్ను సన్మానించాలని మంత్రి ఎర్రెబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. తెలంగాణకు సంబంధించి విభజన చట్టంలో ఉన్న అంశాలను ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు ఎవరు పెంచి, మళ్లీ తగ్గించమన్నారని మండిపడ్డారు.ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 23 May 2022 19:38 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణకు ఏం చేశారని ఆయన్ను సన్మానించాలని మంత్రి ఎర్రెబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. తెలంగాణకు సంబంధించి విభజన చట్టంలో ఉన్న అంశాలను ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు ఎవరు పెంచి, మళ్లీ తగ్గించమన్నారని మండిపడ్డారు.ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.

Tags :

మరిన్ని