Telangana news: మోదీ ముఖం ఎందుకు చూడాలి?:ఎర్రబెల్లి
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణకు ఏం చేశారని ఆయన్ను సన్మానించాలని మంత్రి ఎర్రెబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు. తెలంగాణకు సంబంధించి విభజన చట్టంలో ఉన్న అంశాలను ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు ఎవరు పెంచి, మళ్లీ తగ్గించమన్నారని మండిపడ్డారు.ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
Published : 23 May 2022 19:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ