Modi: దేశాభివృద్ధిలో జపాన్ ముఖ్య భూమిక పోషిస్తోంది : మోదీ

భారత్ , జపాన్ లు సహజసిద్ధ భాగస్వామ్య దేశాలని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. రెండు రోజుల జపాన్  పర్యటనలో భాగంగా ఆయన వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. భారత్ లో పెట్టుబడి అవకాశాలను వివరించారు. భారత సంతతి ప్రజలతో సమావేశమైన ప్రధాని భారతదేశ అభివృద్ది ప్రయాణంలో జపాన్ కీలక పాత్ర పోషించిందని అన్నారు.

Published : 23 May 2022 21:31 IST

భారత్ , జపాన్ లు సహజసిద్ధ భాగస్వామ్య దేశాలని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. రెండు రోజుల జపాన్  పర్యటనలో భాగంగా ఆయన వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. భారత్ లో పెట్టుబడి అవకాశాలను వివరించారు. భారత సంతతి ప్రజలతో సమావేశమైన ప్రధాని భారతదేశ అభివృద్ది ప్రయాణంలో జపాన్ కీలక పాత్ర పోషించిందని అన్నారు.

Tags :

మరిన్ని