Srilanka: లంకేయులకు చుక్కలు చూపిస్తున్న ఇంధన ధరలు
ఆర్థిక, ఆహార సంక్షోభంలో చిక్కుకుని సతమతమవుతున్న లంకేయులకు ఇంధన ధరలు మోత మోగిస్తున్నాయి. ఇప్పటికే ఇంధన కొరతతో ఇబ్బందులు పడుతున్న లంక వాసులకు కొండెక్కి కూర్చున్న పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా శ్రీలంక సర్కారు పెట్రోల్ పై 82, డీజిల్ పై 111 రూపాయల మేర ధరలను పెంచగాఈ పెంపుతో శ్రీలంక రూపాయిల్లో లీటర్ పెట్రోల్ రూ.420కి, లీటర్ డీజిల్ రూ.400 రూపాయలకు చేరింది.
Published : 24 May 2022 14:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు