Quad: భారత్‌పై అమెరికా అధ్యక్షుడు బైడన్‌ ప్రశంసలు

క్వాడ్ భేటీ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనాతో పోలుస్తూ భారత్ పై ప్రశంసలు కురిపించారు. కరోనాను ఎదుర్కోవడంలో భారత్ వంటి ప్రజాస్వామ్యం విజయం సాధించిందని అన్నారు. భారత్ తో సమాన స్థాయిలో ఉన్నా చైనా ఈ విషయంలో విఫలమైందని విమర్శించారు. ప్రజాస్వామ్యం ఫలితాలు రాబట్టగలదని ప్రధాని మోదీ పని తీరు చాటుతోందని అన్నారు. 

Published : 24 May 2022 19:51 IST

క్వాడ్ భేటీ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనాతో పోలుస్తూ భారత్ పై ప్రశంసలు కురిపించారు. కరోనాను ఎదుర్కోవడంలో భారత్ వంటి ప్రజాస్వామ్యం విజయం సాధించిందని అన్నారు. భారత్ తో సమాన స్థాయిలో ఉన్నా చైనా ఈ విషయంలో విఫలమైందని విమర్శించారు. ప్రజాస్వామ్యం ఫలితాలు రాబట్టగలదని ప్రధాని మోదీ పని తీరు చాటుతోందని అన్నారు. 

Tags :

మరిన్ని