Uvalde: అమెరికాలోని కాల్పుల ఘటనలో 21మంది మృతి
అమెరికాలోని ఉవాల్డేలో జరిగిన కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య 21 కి చేరింది. కాల్పుల్లో 18 మంది చిన్నారులు సహా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 18 ఏళ్ల యువకుడు నిన్న మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో కాల్పులు జరిగినట్లు టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ తెలిపారు. టెక్సాస్ రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యంత దారుణ కాల్పుల ఘటన అని ఆయన చెప్పారు.
Published : 25 May 2022 13:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!