Uvalde: అమెరికాలోని కాల్పుల ఘటనలో 21మంది మృతి

అమెరికాలోని ఉవాల్డేలో జరిగిన కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య 21 కి చేరింది. కాల్పుల్లో 18 మంది చిన్నారులు సహా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 18 ఏళ్ల యువకుడు నిన్న మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో కాల్పులు జరిగినట్లు టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ తెలిపారు. టెక్సాస్ రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యంత దారుణ కాల్పుల ఘటన అని ఆయన చెప్పారు.

Published : 25 May 2022 13:39 IST

అమెరికాలోని ఉవాల్డేలో జరిగిన కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య 21 కి చేరింది. కాల్పుల్లో 18 మంది చిన్నారులు సహా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 18 ఏళ్ల యువకుడు నిన్న మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో కాల్పులు జరిగినట్లు టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ తెలిపారు. టెక్సాస్ రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యంత దారుణ కాల్పుల ఘటన అని ఆయన చెప్పారు.

Tags :

మరిన్ని