Madhya Pradesh: గనిలో దొరికిన వజ్రం..లక్షాధికారిగా మారిన గృహిణి

మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ పంట పండింది. లీజుకు తీసుకున్న గనిలో రూ.10 లక్షల విలువ చేసే 2.08 క్యారెట్ల వజ్రం దొరికింది.

Published : 25 May 2022 18:23 IST

మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ పంట పండింది. లీజుకు తీసుకున్న గనిలో రూ.10 లక్షల విలువ చేసే 2.08 క్యారెట్ల వజ్రం దొరికింది.

Tags :

మరిన్ని