Roja: చంద్రబాబు ఇచ్చిన స్ర్కిప్టును పవన్‌ కల్యాణ్‌ చదువుతున్నారు: రోజా

అమాలాపురంలో చెలరేగిన అల్లర్లపై మంత్రి రోజా స్పందించారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టడంపై తెదేపా నేతలే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు. పవన్‌ కల్యాణ్‌.. చంద్రబాబు ఇచ్చిన స్ర్కిప్టును చదవడం కాకుండా ప్రజల కోసం మాట్లాడాలన్నారు.

Published : 25 May 2022 19:17 IST

అమాలాపురంలో చెలరేగిన అల్లర్లపై మంత్రి రోజా స్పందించారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టడంపై తెదేపా నేతలే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు. పవన్‌ కల్యాణ్‌.. చంద్రబాబు ఇచ్చిన స్ర్కిప్టును చదవడం కాకుండా ప్రజల కోసం మాట్లాడాలన్నారు.

Tags :

మరిన్ని