Warangal: జీవో 80 ఏ రద్దు కోరుతూ రైతుల ఆందోళన
వరంగల్ జిల్లాలో భూ సమీకరణకు వ్యతిరేకంగా రైతుల నిరసనలు హోరెత్తుతున్నాయి. జీవోను వెంటనే రద్దు చేయాలంటూ హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీంతో గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. లాండ్ పూలింగ్ జీవోను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.
Published : 26 May 2022 13:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?