Warangal: జీవో 80 ఏ రద్దు కోరుతూ రైతుల ఆందోళన

వరంగల్ జిల్లాలో భూ సమీకరణకు వ్యతిరేకంగా రైతుల నిరసనలు హోరెత్తుతున్నాయి. జీవోను వెంటనే రద్దు చేయాలంటూ హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీంతో గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. లాండ్ పూలింగ్ జీవోను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.

Published : 26 May 2022 13:57 IST

వరంగల్ జిల్లాలో భూ సమీకరణకు వ్యతిరేకంగా రైతుల నిరసనలు హోరెత్తుతున్నాయి. జీవోను వెంటనే రద్దు చేయాలంటూ హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీంతో గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. లాండ్ పూలింగ్ జీవోను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.

Tags :

మరిన్ని