TDP Mahanadu: పసుపు పండుగకు కదిలిన తెదేపా దళం

పసుపు పండుగకు పసుపుదళం కదిలింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ర్యాలీగా.. మహానాడుకు బయలుదేరారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులు అర్పించి ఒంగోలు బయలు దేరారు.

Published : 26 May 2022 14:55 IST

పసుపు పండుగకు పసుపుదళం కదిలింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ర్యాలీగా.. మహానాడుకు బయలుదేరారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులు అర్పించి ఒంగోలు బయలు దేరారు.

Tags :

మరిన్ని