Andhra news: చంద్రబాబుకు జన నీరాజనం

ఒంగోలులో నిర్వహించనున్న మహానాడుకు మంగళగిరి నుంచి ర్యాలీగా వెళ్తున్న తెదేపా అధినేత చంద్రబాబుకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు గజమాలతో ఘనస్వాగతం పలికారు. 

Published : 26 May 2022 15:57 IST

ఒంగోలులో నిర్వహించనున్న మహానాడుకు మంగళగిరి నుంచి ర్యాలీగా వెళ్తున్న తెదేపా అధినేత చంద్రబాబుకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు గజమాలతో ఘనస్వాగతం పలికారు. 

Tags :

మరిన్ని