YCP Bus Yatra: సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర ప్రారంభించిన మంత్రులు

ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు గతంలో లేనివిధంగా కీలక పదవులిచ్చి సామాజిక విప్లవానికి వైకాపా ప్రభుత్వం తెర తీసిందని మంత్రులు అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళంలో సామాజిక న్యాయభేరి పేరిట బస్సు యాత్రకు శ్రీకారం చుట్టిన మంత్రులు కార్పొరేషన్లకు నిధులు ఎంత ఇచ్చారనేది ముఖ్యం కాదని రాజ్యాధికారంలో భాగస్వాములను చేయడమే కీలకమన్నారు. బస్సు యాత్ర విజయనగరం జిల్లాకు చేరగా భారీ బహిరంగ సభకు వర్షం అడ్డంకిగా మారింది.

Published : 26 May 2022 20:14 IST

Tags :

మరిన్ని