Mahanadu: మహానాడులో ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్ ఫొటో ఎగ్జిబిషన్
తెలుగుదేశం మహానాడు సంబరం అట్టహాసంగా ప్రారంభమైంది. నేతలు, పార్టీ శ్రేణులు సంబరానికి వేదికైన ఒంగోలు శివారు మండువవారిపాలెం వద్దకు భారీగా తరలివచ్చారు. కాగా మరోవైపు మహానాడు ప్రాంగణంలో తెలుగదేశం వ్యవస్థాపకుడు NTR ఫోటో ఎగ్జిబిషన్ కార్యకర్తలను గత స్మృతుల్లోకి తీసుకెళ్తోంది. వెండితెరపై తారక రాముని అభినయం మొదలుకుని.. రాజకీయాల్లో సృష్టించిన సంచలనాలను.. ఫోటో ఎగ్జిబిషన్లో ఆవిష్కరించారు.
Published : 27 May 2022 10:53 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!