Amalapuram: అమలాపురం విధ్వంస ఘటనలో 19మంది అరెస్ట్

అమలాపురం అల్లర్లకు పాల్పడిన ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వేట ముమ్మరం చేశారు. 46 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు 19 మందిని అరెస్ట్ చేశారు.  మరింత మంది అనుమానితుల్ని గుర్తించి బృందాలతో గాలిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది వైకాపా వర్గీయులే ఉన్నారు.

Published : 27 May 2022 12:32 IST
Tags :

మరిన్ని