Ongole: బస్సుయాత్రలో ఆలీబాబా 40 మంది దొంగలు: అచ్చెన్నాయుడు
రానున్న ఎన్నికల్లో తెదేపా కచ్చితంగా గెలిచితీరుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆ గెలవడం మామూలుగా ఉండకూడదని.. 160 స్థానాల్లో జయకేతనం ఎగురవేసి చంద్రబాబును సీఎం చేయాల్సిన అవసరముందని చెప్పారు. ఈ విషయంలో తెదేపా కార్యకర్తలపై గురుతర బాధ్యత ఉందన్నారు. ఒంగోలులో నిర్వహిస్తున్న తెదేపా ‘మహానాడు’లో అచ్చెన్నాయుడు మాట్లాడారు.
Published : 27 May 2022 12:46 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇక్కడ అత్యల్ప ఓటింగ్.. మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?