TDP: పార్టీ అభివృద్ధికి పాటుపడిన వారిని గుర్తించేందుకే వేలిముద్రల సేకరణ

తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న వారిని మహానాడులో ప్రత్యేకంగా గుర్తించారు. మహానాడు ప్రాంగణంలో వారి కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. తెలుగుదేశం మహా వృక్షంగా ఎదగటంలో కృషి చేసిన వారి చేతి ముద్రలను ఫ్లెక్సీలపై సేకరించారు. పార్టీ అభివృద్ధికి పాటుపడిన వారిని గుర్తించేందుకే ఈ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

Published : 27 May 2022 19:00 IST

Tags :

మరిన్ని