Balakrishna: మనిషికే విలువ.. కులానికి కాదు : బాలకృష్ణ

రాష్ట్రంలో ఒకే ఒక్క తప్పు జరిగిందని, అందరూ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం వచ్చిందని సినీ కథానాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. రాష్ట్రం ఒకప్పుడు ఎలా ఉండేది... ఇప్పుడెలా ఉందో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. గుంటూరు జిల్లా తెనాలి పెమ్మసాని థియేటర్లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు.

Published : 28 May 2022 16:09 IST

రాష్ట్రంలో ఒకే ఒక్క తప్పు జరిగిందని, అందరూ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం వచ్చిందని సినీ కథానాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. రాష్ట్రం ఒకప్పుడు ఎలా ఉండేది... ఇప్పుడెలా ఉందో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. గుంటూరు జిల్లా తెనాలి పెమ్మసాని థియేటర్లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు