Ukraine Crisis: తిరిగి స్వస్థలాలకు చేరుకుంటున్న ఉక్రెయిన్ పౌరులు
రష్యా దాడులతో లక్షలాదిమంది ఉక్రెనియన్లు తమ స్వస్థలాలను వీడి ఇతర ప్రదేశాల్లో తలదాచుకున్నారు. కుటుంబసమేతంగా వెళ్లినవారు కొందరైతే.. భర్తలను వదిలివెళ్లిన మహిళలు మరికొందరు. ఇటీవల రష్యా ఆధీనంలోకి వెళ్లిన పలు ప్రాంతాలను ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకోవటంతో ఇతరప్రాంతాలకు వెళ్లినవారు తిరిగి స్వస్థలాలకు చేరుకుంటున్నారు.
Published : 29 May 2022 10:18 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం