PM Modi: ఆంధ్రప్రదేశ్‌వాసి సేవపై ప్రధాని మోదీ ప్రశంసలు

దేశంలోని అంకుర పరిశ్రమలు కరోనా సమయంలోనూ విలువను, సంపదను సృష్టించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్  ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. రూ.7,500 కోట్ల టర్నోవర్ కలిగిన యూనికార్న్ కంపెనీల సంఖ్య దేశంలో వంద మార్కుకు చేరిందని తెలిపారు.

Published : 29 May 2022 15:48 IST

Tags :

మరిన్ని