HDFC: ఒక్కొక్కరి అకౌంట్లో రూ.13 కోట్లు.. ఆశ్చర్యపోయిన ఖాతాదారులు
తమిళనాడు చెన్నైలోని ఓ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో వంద మంది ఖాతాదారులు క్షణాల్లో కోటీశ్వరులుగా మారిపోయారు. చెన్నైలోని టి.నగర్ హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు చెందిన 100 మంది ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.13 కోట్లు చొప్పున జమ అయ్యాయి. తమ మొబైల్ ఫోన్లకు వచ్చిన మెసేజ్లు చూసి వారు ఆశ్చర్యపోయారు.వారిలో కొంతమంది ఈ విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలియజేశారు. బ్యాంకు సర్వర్ హ్యాకింగ్ కు గురయ్యిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
Published : 30 May 2022 14:36 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా