Telangana News: మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతల కౌంటర్‌

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, అయోధ్య రెడ్డి తదితరులు గాంధీభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. 

Published : 30 May 2022 14:46 IST
Tags :

మరిన్ని