Viral Video: మలుపు తీసుకుంటూ ప్రమాదానికి గురైన ట్రాలీ జీపు..!
అనుమతికి మించి ప్రయాణికులతో వెళ్తున్న ఓ వాహనం మలుపు తీసుకుంటూ ప్రమాదానికి గురైన ఘటన మహారాష్ట్రలో జరిగింది. ఈ ఘటనలో ట్రాలీ జీపులోని వారంతా రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డారు. ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
Published : 30 May 2022 15:22 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం