Monkey Pox: నైజీరియాలో మంకీ పాక్స్ కలవరం.. ఈ ఏడాది తొలి మరణం నమోదు

నైజీరియాలో ఈ ఏడాది మంకీ పాక్స్ తొలి మరణం సంభవించింది. ఈ విషయాన్ని నైజీరియా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. మంకీపాక్స్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్న 40 ఏళ్ల వ్యక్తి చనిపోయినట్లు తెలిపింది.

Published : 31 May 2022 11:06 IST

నైజీరియాలో ఈ ఏడాది మంకీ పాక్స్ తొలి మరణం సంభవించింది. ఈ విషయాన్ని నైజీరియా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. మంకీపాక్స్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్న 40 ఏళ్ల వ్యక్తి చనిపోయినట్లు తెలిపింది.

Tags :

మరిన్ని