EU: ఆ దేశ ఆర్థిక వనరులను దెబ్బకొట్టడమే లక్ష్యం: ఐరోపా సమాఖ్య
ఉక్రెయిన్ పై దాడిని కొనసాగిస్తున్న రష్యాను నిలువరించే దిశగా ఐరోపా సమాఖ్య కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ ఆర్థిక వనరులను దెబ్బకొట్టడమే లక్ష్యంగా చమురు దిగుమతులపై పాక్షిక నిషేదాజ్ఞలు విధించింది. ఈ ఏడాది చివరి నాటికి 90 శాతం దిగుమతులు తగ్గిపోతాయని ఐరోపా సమాఖ్య ప్రకటించింది.
Published : 31 May 2022 18:36 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM