Apnews: కన్నీటి కథపై స్పందించిన భారత ఎంబసీ..
తన భార్యను కాపాడి స్వస్థలానికి పంపిచేందుకు సహకరించిన ఎంబసీ అధికారులకు బాధితురాలు శ్రావణి భర్త కృతజ్ఞతలు తెలిపారు. తన భార్య మాదిరిగా ఎంతో మంది కువైట్లో ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారు ఎంబసీ అధికారులను సంప్రదించి వారి సాయం పొందాలని సూచిస్తూ వీడియో సందేశం విడుదల చేశారు. శ్రావణి కువైట్ నుంచి తిరుపతికి బయలుదేరుతున్న విషయం తెలుసుకున్న బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు
Published : 31 May 2022 23:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)