GST: దేశంలో తగ్గిన వస్తు, సేవల పన్ను వసూళ్ల జోరు
దేశంలో వస్తు, సేవల పన్ను-జీఎస్టీ వసూళ్ల జోరు కాస్త తగ్గింది. మే నెలలో లక్షా 40 వేల 885 కోట్లు వసూలైనట్లు కేంద్రం ప్రకటించింది. గత ఏడాది మే నెలతో పోలిస్తే జీఎస్టీ వసూళ్లలో 44 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. అయితే ఏప్రిల్ లో జీఎస్టీ వసూళ్లు లక్షా 68వేల కోట్లు కాగా మేనెలలో భారీ తగ్గుదల నమోదైంది.
Published : 01 Jun 2022 16:10 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
-
మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM