Bandi Sanjay:ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి ఎందుకొచ్చింది?:బండి సంజయ్
మధ్యవర్తిత్వం లేకుండా అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించిన ఘనత ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వానిదని తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మోదీ ప్రభుత్వం 8 ఏళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ఈనెల 14 వరకు భాజపా రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
Published : 02 Jun 2022 16:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా