Bus Accident: హైదరాబాద్‌కు వస్తున్న బస్సులో మంటలు.. ఏడుగురు సజీవదహనం!

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలబురిగి జిల్లా కమలాపురలో  మినీ లారీని ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టి బోల్తా పడింది. ఈ  క్రమంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఏడుగురు ప్రయాణికులు సజీవ దహనమైనట్లు సమాచారం. బస్సు గోవా నుంచి హైదరాబాద్‌కు వస్తున్నట్లు తెలుస్తోంది. 

Published : 03 Jun 2022 12:05 IST

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలబురిగి జిల్లా కమలాపురలో  మినీ లారీని ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టి బోల్తా పడింది. ఈ  క్రమంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఏడుగురు ప్రయాణికులు సజీవ దహనమైనట్లు సమాచారం. బస్సు గోవా నుంచి హైదరాబాద్‌కు వస్తున్నట్లు తెలుస్తోంది. 

Tags :

మరిన్ని