Bus Accident: హైదరాబాద్కు వస్తున్న బస్సులో మంటలు.. ఏడుగురు సజీవదహనం!
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలబురిగి జిల్లా కమలాపురలో మినీ లారీని ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టి బోల్తా పడింది. ఈ క్రమంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఏడుగురు ప్రయాణికులు సజీవ దహనమైనట్లు సమాచారం. బస్సు గోవా నుంచి హైదరాబాద్కు వస్తున్నట్లు తెలుస్తోంది.
Published : 03 Jun 2022 12:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్