kakinada: కాకినాడ జిల్లాలో కొనసాగుతున్న పులి అలజడి
కాకినాడ జిల్లాలోని మెట్ట ప్రాంతంలో పులి అలజడి కొనసాగుతూనే ఉంది.రోజుకో గ్రామంలోని పశువులపై దాడి చేస్తున్న పులి వాటిని చంపేస్తోంది. దీంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అధికారులు మాత్రం పులిని క్షేమంగా తిరిగి అడవిలోకి పంపించేందుకు శాయశక్తులా కృషిచేస్తున్నామని ప్రజలూ సహకరించాలని కోరుతున్నారు.
Published : 03 Jun 2022 12:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు