Andhra News కాకినాడ జిల్లాలో పులిని పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో ముప్పుతిప్పలు పెడుతున్న పులిని పట్టుకునేందుకు అటవీ అధికారులు బోన్లు ఏర్పాటు చేశారు. బోన్లలో మాంసాన్ని ఎరగా పెట్టి పులిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. పులి సంచారంతో వణికుపోతున్న స్థానికులు.. ఇప్పటికైనా చిక్కుతుందా లేదా అనే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
Published : 04 Jun 2022 09:51 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నారాయణమూర్తి మనవడి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ