Andhra News కాకినాడ జిల్లాలో పులిని పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో ముప్పుతిప్పలు పెడుతున్న పులిని పట్టుకునేందుకు అటవీ అధికారులు బోన్లు ఏర్పాటు చేశారు. బోన్లలో మాంసాన్ని ఎరగా పెట్టి పులిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. పులి సంచారంతో   వణికుపోతున్న స్థానికులు.. ఇప్పటికైనా చిక్కుతుందా లేదా అనే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

Published : 04 Jun 2022 09:51 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు