Ukraine Crisis: ఉక్రెయిన్ లో సైనిక స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా
ఉక్రెయిన్ కు చెందిన కీలక స్థావరాలే లక్ష్యంగా రష్యా సేనలు క్షిపణులు, ఫిరంగులతో దాడులు చేస్తున్నాయి. ఒడిస్సా, సుమీప్రాంతాల్లో మిలిటరీ రవాణా విమానాన్ని కూల్చివేయటంతోపాటు సైనిక శిక్షకులు, కిరాయి సైనికుల శిబిరాలపై వైమానిక దాడులుచేశాయి. లక్ష్యాలు సాధించే వరకు సైనికచర్య కొనసాగుతుందని రష్యా పునరుద్ఘాటించింది.
Published : 04 Jun 2022 22:15 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
-
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
-
రుణం కోసం ‘చావు తెలివి’.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!