Kakinada: చిక్కినట్లే చిక్కి.. బోను వద్దకు వచ్చి వెనుదిరిగిన పులి..
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో దాదాపు రెండు వారాలుగా పులి సంచారం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా పులి సంచరించిన దృశ్యాలు మరోసారి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అటవీ సిబ్బంది పొదురుపాక, శరభవరం, ఒమ్మంగిలో మూడు బోన్లు ఏర్పాటు చేసి పశు మాంసం ఎరగా వేశారు. నిన్న అర్ధరాత్రి తర్వాత పులి శరభవరంలో ఏర్పాటు చేసిన బోను వద్దకు వచ్చి వెనుదిరిగినట్లు సీసీ కెమెరా దృశ్యాల్లో కనిపించింది.
Published : 05 Jun 2022 14:44 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్