Purandheswari: ఏపీలో అరాచకం రాజ్యమేలుతోంది: పురంధేశ్వరి

ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందని భాజపా నేత పురంధేశ్వరి విమర్శించారు. దీనివల్లే పెట్టుబడులు రావడం లేదని, యువతకు ఉపాధి లభించడం లేదని ఆందోళన వెలిబుచ్చారు. జనసేనతో పొత్తు కొనసాగుతోందని.. ఎన్నికల సమయంలో ఇతర పార్టీలతో కలవాలా లేదా అన్నది జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని చెప్పారు.

Published : 05 Jun 2022 15:52 IST

ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందని భాజపా నేత పురంధేశ్వరి విమర్శించారు. దీనివల్లే పెట్టుబడులు రావడం లేదని, యువతకు ఉపాధి లభించడం లేదని ఆందోళన వెలిబుచ్చారు. జనసేనతో పొత్తు కొనసాగుతోందని.. ఎన్నికల సమయంలో ఇతర పార్టీలతో కలవాలా లేదా అన్నది జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని చెప్పారు.

Tags :

మరిన్ని