Andhra news: కాకినాడ జిల్లా శరభవరంలో పులి సంచారం..మరో రెండు బోన్లు సిద్ధం

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో సంచరిస్తున్న పెద్ద పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. పులిని బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేసినాఅది మాత్రం చిక్కడం లేదు. శరభవరంలో బోను దగ్గరకు వచ్చినట్లే వచ్చి చిక్కకుండా వెళ్లిపోయింది. పులిని త్వరగా పట్టుకునేందుకు అధికారులు మరో రెండు బోన్లు సిద్ధం చేశారు.

Published : 05 Jun 2022 22:08 IST

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో సంచరిస్తున్న పెద్ద పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. పులిని బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేసినాఅది మాత్రం చిక్కడం లేదు. శరభవరంలో బోను దగ్గరకు వచ్చినట్లే వచ్చి చిక్కకుండా వెళ్లిపోయింది. పులిని త్వరగా పట్టుకునేందుకు అధికారులు మరో రెండు బోన్లు సిద్ధం చేశారు.

Tags :

మరిన్ని