Andhra news: కాకినాడ జిల్లా శరభవరంలో పులి సంచారం..మరో రెండు బోన్లు సిద్ధం
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో సంచరిస్తున్న పెద్ద పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. పులిని బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేసినాఅది మాత్రం చిక్కడం లేదు. శరభవరంలో బోను దగ్గరకు వచ్చినట్లే వచ్చి చిక్కకుండా వెళ్లిపోయింది. పులిని త్వరగా పట్టుకునేందుకు అధికారులు మరో రెండు బోన్లు సిద్ధం చేశారు.
Published : 05 Jun 2022 22:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?