Road Accident: మేడ్చల్లో బైక్ను వేగంగా ఢీకొన్న లారీ.. ఒకరు మృతి
మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న బైక్ను వేగంగా వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్కాజ్గిరి సఫిల్గూడకి చెందిన బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి కిందపడిపోయాడు. ఆయనపై లారీ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.
Published : 06 Jun 2022 14:55 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం