Road Accident: మేడ్చల్‌లో బైక్‌ను వేగంగా ఢీకొన్న లారీ.. ఒకరు మృతి

మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న బైక్‌ను వేగంగా వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్కాజ్‌గిరి సఫిల్‌గూడకి చెందిన బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి కిందపడిపోయాడు. ఆయనపై లారీ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.

Published : 06 Jun 2022 14:55 IST
Tags :

మరిన్ని