Andhra news: అనంతపురంలో పెట్రేగిపోయిన భూ అక్రమార్కులు
అనంతపురం జిల్లాలో భూ అక్రమార్కులు పేట్రేగిపోతున్నారు. చుక్కల భూముల క్రయవిక్రయాల కోసం ఏకంగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, సంయుక్త కలెక్టర్ కేతన్ గార్గ్ ల సంతకాలనే ఫోర్జరీ చేసి 34 ఎకరాల భూమికి నిరభ్యంతర ధ్రువపత్రం సృష్టించినట్లు అధికారులు తేల్చారు. ఉరవకొండ మాజీ ప్రజాప్రతినిధి తనయుడు ఈ అక్రమార్కుల వెనుక ఉండి ఫోర్జరీ వ్యవహారం నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Published : 06 Jun 2022 19:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా