Andhra news: అనంతపురంలో పెట్రేగిపోయిన భూ అక్రమార్కులు

అనంతపురం జిల్లాలో భూ అక్రమార్కులు పేట్రేగిపోతున్నారు. చుక్కల భూముల క్రయవిక్రయాల కోసం ఏకంగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, సంయుక్త కలెక్టర్ కేతన్ గార్గ్ ల సంతకాలనే ఫోర్జరీ చేసి 34 ఎకరాల భూమికి నిరభ్యంతర ధ్రువపత్రం సృష్టించినట్లు అధికారులు తేల్చారు. ఉరవకొండ మాజీ ప్రజాప్రతినిధి తనయుడు ఈ అక్రమార్కుల వెనుక ఉండి ఫోర్జరీ వ్యవహారం నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Published : 06 Jun 2022 19:04 IST

అనంతపురం జిల్లాలో భూ అక్రమార్కులు పేట్రేగిపోతున్నారు. చుక్కల భూముల క్రయవిక్రయాల కోసం ఏకంగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, సంయుక్త కలెక్టర్ కేతన్ గార్గ్ ల సంతకాలనే ఫోర్జరీ చేసి 34 ఎకరాల భూమికి నిరభ్యంతర ధ్రువపత్రం సృష్టించినట్లు అధికారులు తేల్చారు. ఉరవకొండ మాజీ ప్రజాప్రతినిధి తనయుడు ఈ అక్రమార్కుల వెనుక ఉండి ఫోర్జరీ వ్యవహారం నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Tags :

మరిన్ని