Raghunandan Rao: ఎప్పుడూ బాధితురాలి తరఫునే పోరాడతా: రఘునందన్ రావు

అత్యాచారానికి గురైన బాలికకు సంబంధించి తాను ఎలాంటి విషయాలు వెల్లడించలేదని రఘునందన్ రావు చెబుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ పార్టీ తనపై బురద చల్లుతోందని మండిపడ్డారు. ఎంఐఎం నేతలపై ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ నేతలు ఎందుకు బాధపడుతున్నారని ప్రశ్నించారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తనపై కేసు నమోదు చేశారని తెలిపారు.

Published : 07 Jun 2022 13:55 IST

Tags :

మరిన్ని