Jammu: టైమర్‌ సెట్‌ చేసిన బాంబులు.. డ్రోన్‌తో జారవిడిచి..

వాయు మార్గంలో డ్రోన్ల ద్వారా దేశంలోకి అక్రమంగా పేలుడు పదార్థాలను సరఫరా చేసేందుకు పాకిస్థాన్‌ ముష్కరులు చేస్తోన్న ప్రయత్నాలను జమ్మూ పోలీసులు భగ్నం చేశారు. సరిహద్దుల్లో అలాంటి ఓ డ్రోన్‌ను గుర్తించి కాల్పులు జరిపారు. డ్రోన్‌ నుంచి జారవిడిచిన మూడు మ్యాగ్నెటిక్‌ ఐఈడీ బాంబులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 

Published : 07 Jun 2022 14:44 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు