Telangana News: గవర్నర్‌ తమిళిసై లక్ష్మణరేఖ దాటుతున్నారు: నారాయణ

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తలపెట్టిన మహిళా దర్బార్‌ కార్యక్రమంపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌ తమిళిసై లక్ష్మణరేఖ దాటుతున్నారని వ్యాఖ్యానించారు. మహిళా దర్బార్‌ అసలెందుకు పెడుతున్నారని ప్రశ్నించారు.

Published : 09 Jun 2022 11:23 IST

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తలపెట్టిన మహిళా దర్బార్‌ కార్యక్రమంపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌ తమిళిసై లక్ష్మణరేఖ దాటుతున్నారని వ్యాఖ్యానించారు. మహిళా దర్బార్‌ అసలెందుకు పెడుతున్నారని ప్రశ్నించారు.

Tags :

మరిన్ని