Viral Video: గంగానది వంతెనపై వెళ్తున్న రైలు.. మొబైల్ ఎలా కొట్టేశాడో చూడండి..
గంగానది వంతెన దాటుతున్న సమయంలో రైలు మెట్లపై కూర్చుని వీడియో తీస్తున్న ఓ ప్రయాణికుడి నుంచి ఓ దొంగ రెప్పపాటులో ఫోన్ లాక్కొని వెళ్లిన ఘటన బిహార్ లో చోటు చేసుకుంది. కతిహార్ నుంచి పట్నా వెళ్తున్న ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్లో ఇద్దరు వ్యక్తులు మెట్లపై కూర్చుని గంగా నది ఫొటోలు తీస్తున్నారు. ఆ సమయంలో రైలు బెగుసరాయ్ సమీపంలోని వంతెన దాటుతోంది. ఈ క్రమంలోనే వంతెనపై ఉన్న ఓ దొంగ ఒక్కసారిగా వారి నుంచి ఫొన్ లాక్కొన్నాడు.
Published : 09 Jun 2022 19:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు