Pooja Hedge: విమానంలో చేదు అనుభవం.. ఆవేదన వ్యక్తం చేసిన పూజా హెగ్డే

విమాన ప్రయాణంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ప్రముఖ నటి పూజా హెగ్డే. ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ముంబయి నుంచి బయలుదేరిన ఇండిగో విమానంలో తనకు ఎదురైన ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇండిగో విమాన సిబ్బందిలో ఒకరైన విపుల్  నకాషే అనే వ్యక్తి తనతో చాలా క్రూరంగా  ప్రవర్తించారని పూజా ట్వీట్  చేశారు.

Published : 09 Jun 2022 22:12 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు