KTR: 8 ఏళ్లలో అద్భుతాలు సాధించాం : కేటీఆర్‌

పారిశ్రామికవేత్తలను తెలంగాణకు ఆహ్వానించి ఎంతగానో ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి కేటీఆర్‌ పర్యటించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన ఉచిత పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడారు.

Published : 10 Jun 2022 15:44 IST

పారిశ్రామికవేత్తలను తెలంగాణకు ఆహ్వానించి ఎంతగానో ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి కేటీఆర్‌ పర్యటించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన ఉచిత పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడారు.

Tags :

మరిన్ని