KTR: 8 ఏళ్లలో అద్భుతాలు సాధించాం : కేటీఆర్
పారిశ్రామికవేత్తలను తెలంగాణకు ఆహ్వానించి ఎంతగానో ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్రెడ్డితో కలిసి కేటీఆర్ పర్యటించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన ఉచిత పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు.
Published : 10 Jun 2022 15:44 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?