Hyderabad: మహిళా దర్బార్.. ప్రమాదానికి సంకేతం: నారాయణ
తెలంగాణ గవర్నర్ తమిళిసై గవర్నర్ విధానాన్ని ఓడించి.. తన విధానాన్ని గెలిపించుకున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. రాజ్భవన్లో మహిళా దర్బార్ నిర్వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. మరోవైపు కేసీఆర్ పరిపాలన ఫలితమే ఈ మహిళా దర్బార్ అని నారాయణ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు.
Published : 10 Jun 2022 16:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!