Viral news: మునిగిపోయిన నౌకలో బంగారు నిధి!
సముద్రంలో మునిగిపోయిన ‘శాన్ జోస్-గాలియోన్’ నౌక సమీపంలో గుర్తించిన రెండు కొత్త నౌకల్లో లక్షా 32వేల కోట్ల విలువైన బంగారు నిధిని గుర్తించారు. ఈ మేరకు న్యూస్ వీక్ ఓ కథనం ప్రచురించింది. 1708లో జరిగిన పోరాటం సందర్భంగా ‘శాన్ జోస్-గాలియోన్’ నౌకను బ్రిటీష్ సేనలు ముంచివేశాయి. సముద్రంలో మునిగిపోయిన అత్యంత విలువైన వస్తువులతో కూడిన నౌకలలో...ఇది ఒకటి..!
Published : 10 Jun 2022 20:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
-
బస్సులో సీఎం... ఎండలో జనం
-
విజయవాడ రైల్వేస్టేషన్లో రూ.20కే నాణ్యమైన భోజనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM