Corona Virus: కలవరం వద్దు.. బూస్టర్ డోసులు వేసుకోండి!
దేశంలో కొన్నివారాలుగా కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ నిపుణులు భరోసా ఇస్తున్నారు. కొత్త వేరియంట్ ఏర్పడలేదని, పెరుగుతున్న కేసులు కొన్నిజిల్లాలకే పరిమితమని చెప్పారు. కొవిడ్ నిబంధనలు పాటించకపోవటం, బూస్టర్ డోసు తీసుకునేందుకు ఆసక్తి చూపకపోవటం వైరస్ కేసుల పెరుగుదలకు కారణమని ఆరోగ్య శాఖ నిపుణులు అంచనా వేశారు.
Published : 11 Jun 2022 18:45 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!