KCR: సీఎం కేసీఆర్ ప్రకటనపై.. విపక్షనేతల విమర్శలు
తెరాస జాతీయపార్టీగా మారనుందన్న ముఖ్యమంత్రి ప్రకటనపై విపక్ష నేతలు స్పందించారు. ప్రజల్ని మరోసారి మభ్యపెట్టేందుకే బీఆర్ఎస్ అంటూ కేసీఆర్ కొత్త పల్లవి అందుకున్నారని భాజపా నేతలు విమర్శించారు. జాతీయస్థాయిలో కేసీఆర్ని ప్రజలు విశ్వసించరని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. దేశంలో భాజపాకు ప్రత్యామ్నాయంగా కూటమి అవసరమని సీపీఐ నేతలు అభిప్రాయపడ్డారు.
Published : 11 Jun 2022 19:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
-
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి
-
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై